పెళ్లికి 50 మంది.. అంత్య‌క్రియ‌ల‌కు 20 మంది మించ‌కూడ‌దు..
హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధానికి సోష‌ల్ డిస్టాన్సింగ్ పాటిస్తున్న విష‌యం తెలిసిందే.  అయితే పెళ్లిళ్లు, చావుల‌కు సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం మ‌రోసారి స్ప‌ష్టం చేసింది.  పెళ్లి వేడుక‌ల‌కు 50 మంది, అంత్య‌క్రియ‌ల వ‌ద్ద 20 మంది క‌న్నా ఎక్కువ సంఖ్య‌లో జ‌నం ఉండ‌రాదు అని క…
క‌ర్ణాట‌క‌లో మ‌రో న‌లుగురికి క‌రోనా.. 105కు చేరిన కేసులు
క‌ర్ణాట‌క‌లో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న‌ది. మంగ‌ళ‌వారం సాయంత్రానికే అక్క‌డ క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 100 మార్కును దాట‌గా.. ఇప్పుడు మ‌రో నాలుగు కొత్త కేసులు న‌మోద‌య్యాయి. దీంతో క‌ర్ణాట‌క‌లో న‌మోదైన మొత్తం క‌రోనా  పాజిటివ్ కేసుల సంఖ్య 105కు చేరింది. కొత్త‌గా న‌మోదైన నాలుగు కేసుల్లో 37 ఏండ్లు,…
జీపీఎస్ ప‌ద్ధ‌తిలో క్వారెంటైన్ ట్రాకింగ్ : మ‌ంత్రి ఈటల రాజేంద‌ర్‌
తెలంగాణ రాష్ట్రంలో సుమారు 25 వేల మంది హోమ్ క్వారెంటైన్‌లో ఉన్నారు.  వారంద‌రినీ ఎప్ప‌టిక‌ప్పుడు ట్రాక్ చేస్తున్న‌ట్లు మంత్రి ఈటెల రాజేంద‌ర్ తెలిపారు.  ఇవాళ ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా ఈ విష‌యాన్ని తెలిపారు. క్వారెంటైన్‌లో ఉన్న‌వారిని జీపీఎస్ ప‌ద్ధ‌తి ద్వారా ట్రాక్ చేస్తున్న‌ట్లు చెప్పారు.  తెల…
ఎవర్‌గ్రీన్‌ కెరీర్‌ అగ్రికల్చర్‌
ఇంటర్‌ తర్వాత కెరీర్‌ గురించి ఇప్పటికే విద్యార్థులు, తల్లిదండ్రులు ఆలోచనలు ప్రారంభించి ఉంటారు. అయితే చాలామంది రొటీన్‌గా ఎంసెట్‌, ఐఐటీ, ఎన్‌ఐటీ లేదా నీట్‌ పరీక్షల ద్వారా ఆయా సంప్రదాయ కోర్సుల్లో చేరాలనే ఉద్దేశంతో ఉంటారు. కానీ వాటికంటే అద్భుతమైన ఫీల్డ్స్‌  ఎన్నో ఉన్నాయి. మానవాళి మనుగడ ఉన్నంత వరకు తిరు…
అభివృద్ధి పథకం
పల్లె ప్రగతి స్ఫూర్తితో రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రూపకల్పన చేసిన పట్టణ ప్రగతి కార్యక్రమం సోమవారం జిల్లాలోని రామగుండం కార్పొరేషన్‌ సహా అన్ని మున్సిపాలిటీల్లో ప్రారంభమైంది. పట్టణాల్లో పేరుకుపోయిన సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన కమిటీల సభ్యులతో కలిసి అధికారులు, ప్…
పురపాలక చట్టం స్ఫూర్తిగా.. నూతన జీహెచ్‌ఎంసీ చట్టం: మంత్రి కేటీఆర్‌
మున్సిపల్‌ చట్టంలోని ప్రధాన అంశాలను జీహెచ్‌ఎంసీ చట్టంలో ఉంచుతామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పురపాలక చట్టం స్ఫూర్తిగా.. నూతన జీహెచ్‌ఎంసీ చట్టం తీసుకొస్తామన్నారు. హైదరాబాద్‌ నగర పౌరులకు మరింత సౌకర్యవంతమైన, పారదర్శకమైన పురపాలన అందించేందుకు జీహెచ్ఎంసీ చట్టంలో మార్పులు చేస్తామన్నారు. జీహెచ్‌ఎంసీ అధికారు…